ఒమన్ పర్యటనకు చేరుకున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
- May 26, 2025
మస్కట్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉపప్రధానమంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ అధికారిక పర్యటనలో భాగంగా ఒమన్ చేరుకున్నారు. ఆయనతోపాటు ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం కూడా ఈ పర్యటనలో భాగమైంది.
ఈ పర్యటనలో షేక్ హందాన్, ఒమన్ సుల్తాన్ మరియు ప్రధానమంత్రి హైథమ్ బిన్ తారిఖ్ అల్ సయీద్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకార మార్గాలు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు.
విమానాశ్రయంలో షేక్ హందాన్ కు ఒమన్ సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి సయీద్ తయ్యజిన్ బిన్ హైథమ్ తారిఖ్ అల్ సయీద్ స్వాగతం పలికారు.
ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచే దిశగా మైలురాయిగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







