పెట్ డాగ్ అప్పగించని విమానయాన సంస్థ.. BD1,275 పరిహారం..!!
- May 31, 2025
మనామా: ఓ పెట్ డాగ్ బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక అరబ్ కుటుంబంతో కలిసి దిగింది. కేవలం మూడు గంటల దూరంలో ఉన్న గమ్యస్థానం నుండి అది వచ్చింది. పెంపుడు జంతువుకు అన్ని ప్రయాణ పత్రాలు ఉన్నాయి. అనుమతులు, ఆరోగ్య తనిఖీలు, విమానాశ్రయ తనిఖీల ద్వారా ఎటువంటి సమస్య లేదని తేలింది. కానీ విమానం దిగగానే ఊహించని మలుపు తిరిగింది. విమానయాన సంస్థ ఆ డాగ్ ను బయటకు పంపేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించి ఎటువంటి కారణం చెప్పలేదు. సదరు కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. దాంతో దాని యజమాని ఫిర్యాదు చేయగా, మైనర్ కమర్షియల్ కోర్టు ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థను BD1,275 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







