పెట్ డాగ్ అప్పగించని విమానయాన సంస్థ.. BD1,275 పరిహారం..!!
- May 31, 2025
మనామా: ఓ పెట్ డాగ్ బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక అరబ్ కుటుంబంతో కలిసి దిగింది. కేవలం మూడు గంటల దూరంలో ఉన్న గమ్యస్థానం నుండి అది వచ్చింది. పెంపుడు జంతువుకు అన్ని ప్రయాణ పత్రాలు ఉన్నాయి. అనుమతులు, ఆరోగ్య తనిఖీలు, విమానాశ్రయ తనిఖీల ద్వారా ఎటువంటి సమస్య లేదని తేలింది. కానీ విమానం దిగగానే ఊహించని మలుపు తిరిగింది. విమానయాన సంస్థ ఆ డాగ్ ను బయటకు పంపేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించి ఎటువంటి కారణం చెప్పలేదు. సదరు కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. దాంతో దాని యజమాని ఫిర్యాదు చేయగా, మైనర్ కమర్షియల్ కోర్టు ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థను BD1,275 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







