పెట్ డాగ్ అప్పగించని విమానయాన సంస్థ.. BD1,275 పరిహారం..!!
- May 31, 2025
మనామా: ఓ పెట్ డాగ్ బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక అరబ్ కుటుంబంతో కలిసి దిగింది. కేవలం మూడు గంటల దూరంలో ఉన్న గమ్యస్థానం నుండి అది వచ్చింది. పెంపుడు జంతువుకు అన్ని ప్రయాణ పత్రాలు ఉన్నాయి. అనుమతులు, ఆరోగ్య తనిఖీలు, విమానాశ్రయ తనిఖీల ద్వారా ఎటువంటి సమస్య లేదని తేలింది. కానీ విమానం దిగగానే ఊహించని మలుపు తిరిగింది. విమానయాన సంస్థ ఆ డాగ్ ను బయటకు పంపేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించి ఎటువంటి కారణం చెప్పలేదు. సదరు కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. దాంతో దాని యజమాని ఫిర్యాదు చేయగా, మైనర్ కమర్షియల్ కోర్టు ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థను BD1,275 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









