రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

- July 14, 2015 , by Maagulf
రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఈ ఉదయం పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు పరామర్శించనున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com