హజ్ యాత్రికుల భద్రతపై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- June 10, 2025
కువైట్: హజ్ ఆచారాలను నిర్వహించిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చే యాత్రికుల భద్రతకు సంబంధించిన ప్రణాళికలను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ సమీక్షించారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అల్-అద్వానీ తనిఖీలు చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పత్ర్యేక చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా బృందాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. సిబ్బంది అంకితభావాన్ని కొనియాడారు. అల్-అద్వానీ అన్ని మంత్రిత్వ శాఖ సిబ్బందికి మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా శుభాకాంక్షలను తెలియజేశారు.
తాజా వార్తలు
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!
- పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా?
- భారత్–యూఏఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని IBPC పిలుపు
- ఒమన్ తీరంలో ఆయిల్ కాలుష్యం.. 12 కిలోమీటర్ల మేర ప్రభావం..!!
- బహ్రెయిన్లో రెస్టారెంట్ మెనూల్లో క్యాలరీల వివరాలకు కొత్త విధానం..!
- ప్రపంచ శాంతి సందేశంతో 135 దేశాల పర్యటన.. 600 రోజుల్లో 2.5 లక్షల కిలోమీటర్లు..!!
- దుబాయ్లో బైక్ రైడర్కు రూ.4,000 దిర్హమ్స్ జరిమానా..!!
- ఇండోనేషియాలో భారీ భూకంపం.. 47కి చేరిన మరణాలు
- గుడ్న్యూస్.. ఖతార్ నుంచి భారత్కు మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రారంభం..!!







