మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- March 05, 2026
మస్కట్: గల్ఫ్ ప్రాంతం నుండి స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకునే వారి కోసం విమానాలను నడపడానికి ఒమన్.. పలు దేశాల ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తుంది. జాతీయత లేదా పాస్పోర్ట్ స్థితితో సంబంధం లేకుండా ప్రయాణించాలనుకునే వారందరూ సురక్షితంగా ప్రయాణించడానికి ఒమన్ ప్రభుత్వం కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది ప్రకటించారు.ఈ మేరకు X ప్లాట్ఫామ్లో ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రయాణీకుల అధిక డిమాండ్ను తీర్చడానికి ఒమన్ ఎయిర్ తన నెట్వర్క్కు అదనపు ఫ్లైట్ సర్వీసులను జోడిస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్ సైట్ లేదా అధికారికి ఛానల్స్ ను చూడాలని కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









