మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- March 05, 2026
మస్కట్: గల్ఫ్ ప్రాంతం నుండి స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకునే వారి కోసం విమానాలను నడపడానికి ఒమన్.. పలు దేశాల ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తుంది. జాతీయత లేదా పాస్పోర్ట్ స్థితితో సంబంధం లేకుండా ప్రయాణించాలనుకునే వారందరూ సురక్షితంగా ప్రయాణించడానికి ఒమన్ ప్రభుత్వం కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది ప్రకటించారు.ఈ మేరకు X ప్లాట్ఫామ్లో ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రయాణీకుల అధిక డిమాండ్ను తీర్చడానికి ఒమన్ ఎయిర్ తన నెట్వర్క్కు అదనపు ఫ్లైట్ సర్వీసులను జోడిస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్ సైట్ లేదా అధికారికి ఛానల్స్ ను చూడాలని కోరింది.
తాజా వార్తలు
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!







