పోర్టు నిర్వాసితులకు ప్యాకేజీలు: ఎంపీ కొనకళ్ల
- July 12, 2016
అమరావతిలో రైతులకు ఇచ్చిన విధంగానే పోర్టు నిర్వాసితులకు ప్యాకేజీలు ఉంటాయని ఎంపీ కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణం కోసం 14వేల ఎకరాలు మాత్రమే సేకరించాలని కేబినెట్లో నిర్ణయించినట్లు తెలిపారు. పోర్టు నిర్మాణం ద్వారా పరిశ్రమలు వస్తాయని, ఉపాధి పెరుగుతుందన్నారు. పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుని అభివృద్ధి జరుగకుండా వైసీపీ, ఇతర పార్టీలు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. గత పదేళ్లలో చేయలేనిది...సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పోర్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు. వైఎస్ హాయంలో అనేక లక్షల భూములు చేతులు మారాయని ఎంపీ కొనకళ్ల ఆరోపించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







