ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించినా ఊరుకోబోమన్నా : కొల్లు
- July 12, 2016
మైనర్లకు మద్యం అమ్మితే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించినా ఊరుకోబోమన్నారు. హైదరాబాద్లో చిన్నారి రమ్య మృతి ఘటన బాధాకరమని రవీంద్ర వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







