భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్..!!
- June 13, 2025
మస్కట్: అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదం నేపథ్యంలో భారత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాప సందేశం పంపారు.ఈ వినాశకరమైన ప్రమాదంపై సుల్తాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన తన హృదయపూర్వక సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. రన్ వే పైనుంచి టేక్ ఆఫ్ అయిన 30 సెకన్లలోనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను ఢీకొట్టి పేలిపోయింది.ఈ ప్రమాదంలో 240కిపైగా ప్రయాణికులు మరణించారు. మృతులలో పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









