భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్..!!
- June 13, 2025
మస్కట్: అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదం నేపథ్యంలో భారత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాప సందేశం పంపారు.ఈ వినాశకరమైన ప్రమాదంపై సుల్తాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన తన హృదయపూర్వక సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. రన్ వే పైనుంచి టేక్ ఆఫ్ అయిన 30 సెకన్లలోనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను ఢీకొట్టి పేలిపోయింది.ఈ ప్రమాదంలో 240కిపైగా ప్రయాణికులు మరణించారు. మృతులలో పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ









