ఇరాన్ నుండి తన పౌరులను తరలిస్తున్న యూఏఈ..!!
- June 21, 2025
యూఏఈ: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈ తమ పౌరులను తరలిస్తుంది. ఈ తరలింపు మిషన్ ఇరాన్లోని సంబంధిత అధికారుల సమన్వయంతో జరుగుతుందని తెలిపారు. మరోవైపు ఈ వివాదాన్ని ముగించడానికి సంబంధిత పార్టీలతో నిరంతరం దౌత్య సంభాషణలు, సంప్రదింపులను జరుపుతున్నట్లు యూఏఈ ప్రకటించింది.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇటీవల ఇజ్రాయెల్ సైనిక దాడుల నేపథ్యంలో ఇరాన్, ఆ దేశ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రాంతీయ శాంతి, భద్రతపై పెరుగుతున్న ఆందోళనపై చర్చించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







