ఒమన్ లో విషాదం.. బస్సు బోల్తా.. డ్రైవర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- July 02, 2025
మస్కట్: ఇజ్కిలోని అల్-రుసైస్ ప్రాంతంలో జరిగిన విషాదకర బస్సు ప్రమాదంలో డ్రైవర్, ముగ్గురు పిల్లలు మృతి చెందగా, 12 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో అనేక మంది పిల్లలు ఉన్నారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. బలమైన వస్తువును ఢీకొని బస్సు బోల్తా పడిందని, దాంతోప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ పిల్లలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదం, గాయపడిన పిల్లల పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







