తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితరం కార్యక్రమం అభినందనీయం

- July 14, 2016 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితరం కార్యక్రమం అభినందనీయం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం అభినందనీయమని ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌ అన్నారు. భాగ్యనగరం పచ్చగా ఉండాలంటే ప్రతి వ్యక్తి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని రామానాయుడు స్టూడియోలో 'రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌' విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. హరితహారంలో నటీనటులంతా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అభిమానులంతా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com