తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితరం కార్యక్రమం అభినందనీయం
- July 14, 2016
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం అభినందనీయమని ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ అన్నారు. భాగ్యనగరం పచ్చగా ఉండాలంటే ప్రతి వ్యక్తి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్లోని రామానాయుడు స్టూడియోలో 'రామానాయుడు ఫిల్మ్ స్కూల్' విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. హరితహారంలో నటీనటులంతా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అభిమానులంతా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









