తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితరం కార్యక్రమం అభినందనీయం
- July 14, 2016
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం అభినందనీయమని ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ అన్నారు. భాగ్యనగరం పచ్చగా ఉండాలంటే ప్రతి వ్యక్తి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్లోని రామానాయుడు స్టూడియోలో 'రామానాయుడు ఫిల్మ్ స్కూల్' విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. హరితహారంలో నటీనటులంతా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అభిమానులంతా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







