మధ్యాహ్నం విరామం ఉల్లంఘించిన వారిపై చర్యలపై ఒమన్ మంత్రిత్వశాఖకు ప్రశంసలు
- July 14, 2016
మస్క్యాట్: మధ్యాహ్న విరామం ఉల్లంఘనల సంఖ్యను తగ్గించేందుకు మానవ వనురుల మంత్రిత్వశాఖ పని తీరుపై సామాజిక కార్యకర్తలు, సంస్థలు మరియు ఒమన్ వాసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు..
మంత్రిత్వ శాఖ అధికారులు 170 కంపెనీలపై జూన్ 1 వ తేదీ నుంచి జూలై 10 వ తేదీ మధ్య కాలంలో 1,376 తనిఖీలలో నియంత్రణలు ఉల్లంఘించినట్లు వారు దొరకలేదు.
సుల్తానేట్లో కంపెనీలు తమ కార్మికులకు మధ్యాహ్న విరామం అందించడానికి వారి పని సమయాలను మార్చింది. ఏ కంపెనీ అయినా ఈ ఉల్లంఘన నియంత్రించే వారిని కనుగొనడానికి శాఖ కదలికలు అమోఘమని మంత్రిత్వశాఖ ఒక గొప్పవిజయం సాధించిందని ఒమన్ లో ఒక సామాజిక కార్యకర్త మొహమ్మద్ ఒసామా రావత్ పేర్కొన్నారు. అధికారులు ఈ సమస్య విషయంలో కఠినమైన విధానంతో ఉన్నట్లయితే, రాబోయే సంవత్సరాల్లో మెరుగ్గా ఉంటుందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.బాహ్య కార్మికులు అనేక చెట్లు మరియు పొదలు కింద విశ్రాంతి తీసుకొంటున్నారు.వారిని సరైన స్థానంలో విశ్రాంతి తీసుకొనేలా మంత్రిత్వశాఖ చర్యలు తీసుకొనేలా కృషి చేయాలని కోరారు. తద్వారా కార్మికుల కష్టాలను నియంత్రించడానికి ఏదో ఒకటి చెయ్యాలని రావత్ తెలిపారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









