మధ్యాహ్నం విరామం ఉల్లంఘించిన వారిపై చర్యలపై ఒమన్ మంత్రిత్వశాఖకు ప్రశంసలు
- July 14, 2016
మస్క్యాట్: మధ్యాహ్న విరామం ఉల్లంఘనల సంఖ్యను తగ్గించేందుకు మానవ వనురుల మంత్రిత్వశాఖ పని తీరుపై సామాజిక కార్యకర్తలు, సంస్థలు మరియు ఒమన్ వాసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు..
మంత్రిత్వ శాఖ అధికారులు 170 కంపెనీలపై జూన్ 1 వ తేదీ నుంచి జూలై 10 వ తేదీ మధ్య కాలంలో 1,376 తనిఖీలలో నియంత్రణలు ఉల్లంఘించినట్లు వారు దొరకలేదు.
సుల్తానేట్లో కంపెనీలు తమ కార్మికులకు మధ్యాహ్న విరామం అందించడానికి వారి పని సమయాలను మార్చింది. ఏ కంపెనీ అయినా ఈ ఉల్లంఘన నియంత్రించే వారిని కనుగొనడానికి శాఖ కదలికలు అమోఘమని మంత్రిత్వశాఖ ఒక గొప్పవిజయం సాధించిందని ఒమన్ లో ఒక సామాజిక కార్యకర్త మొహమ్మద్ ఒసామా రావత్ పేర్కొన్నారు. అధికారులు ఈ సమస్య విషయంలో కఠినమైన విధానంతో ఉన్నట్లయితే, రాబోయే సంవత్సరాల్లో మెరుగ్గా ఉంటుందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.బాహ్య కార్మికులు అనేక చెట్లు మరియు పొదలు కింద విశ్రాంతి తీసుకొంటున్నారు.వారిని సరైన స్థానంలో విశ్రాంతి తీసుకొనేలా మంత్రిత్వశాఖ చర్యలు తీసుకొనేలా కృషి చేయాలని కోరారు. తద్వారా కార్మికుల కష్టాలను నియంత్రించడానికి ఏదో ఒకటి చెయ్యాలని రావత్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







