కనీస వేతనాలు అమలుచేయనున్న కువైట్ ప్రభుత్వం
- July 14, 2016
ఆసియా దేశాల నుంచి వెళ్లి ఇంటి పనిమనుషులుగా చేరుతున్న వారికి కువైట్ కనీస వేతనం అమలుచేయనున్నది. ఇలాంటి నిర్ణయం తీసుకొన్న గల్ఫ్ దేశాల్లో కువైట్ తొలిదేశం అయింది. ఇంటి పనిమనుషులకు కనీస వేతనంగా నెలకు రూ. 13,400 ఇవ్వాలని, ఇతర హక్కులు కూడా కల్పించాలని అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి షేక్ మొహమ్మద్ ఖలీద్ అల్ షబా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని గల్ఫ్ దేశాలన్నీ అమలుచేయాలని హుమెన్రైట్స్ వాచ్, మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









