మస్కట్లో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం..!!
- July 10, 2025
మస్కట్: జూలై 10 నుండి జూలై 13వరకు రువి- మస్కట్ మధ్య మ్వాసలాట్ ఉచిత ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణాలను అందిస్తోంది. రువి, ముత్రా, మస్కట్లను కలిపే రూట్ 4లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 10:00 గంటల వరకు ప్రయాణీకులు ఈ ఉచిత సేవను పొందవచ్చని తెలిపారు. నివాసితులు, సందర్శకులు ఎటువంటి ఖర్చు లేకుండా సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని అనుభవించడానికి ఇది వీలు కల్పిస్తుందని మ్వాసలాట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







