మస్కట్లో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణం..!!
- July 10, 2025
మస్కట్: జూలై 10 నుండి జూలై 13వరకు రువి- మస్కట్ మధ్య మ్వాసలాట్ ఉచిత ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణాలను అందిస్తోంది. రువి, ముత్రా, మస్కట్లను కలిపే రూట్ 4లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 10:00 గంటల వరకు ప్రయాణీకులు ఈ ఉచిత సేవను పొందవచ్చని తెలిపారు. నివాసితులు, సందర్శకులు ఎటువంటి ఖర్చు లేకుండా సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని అనుభవించడానికి ఇది వీలు కల్పిస్తుందని మ్వాసలాట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!