సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!

- July 13, 2025 , by Maagulf
సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!

మనామా: బహ్రెయిన్ సముద్ర పర్యావరణాన్ని రక్షించడానికి,  జాతీయ భద్రతను కాపాడటానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా కోస్ట్ గార్డ్ నలుగురు ఆసియా జాతీయులను అరెస్టు చేసింది ఈ సమయంలో ఫిషింగ్ నిబంధనలను ఉల్లంఘించి వారు 90 కిలోగ్రాముల రొయ్యలను కలిగి ఉన్నట్లు గుర్తించారు.

అధికారుల ప్రకారం.. అక్రమ రొయ్యల రవాణాను స్థానికంగా "కోఫా" అని పిలువబడే బాటమ్ ట్రాల్ నెట్‌లను ఉపయోగించి పట్టుకున్నారు.  ఇవి సముద్ర జీవులపై హానికరమైన ప్రభావం చూపుతాయని, అందుకే వాటిపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ సంఘటన బహ్రెయిన్‌కు తూర్పున ఉన్న ఫష్ట్ అల్ అజ్మ్ ప్రాంతంలో జరిగిందని వివరించారు.

   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com