సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- July 13, 2025
మనామా: బహ్రెయిన్ సముద్ర పర్యావరణాన్ని రక్షించడానికి, జాతీయ భద్రతను కాపాడటానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా కోస్ట్ గార్డ్ నలుగురు ఆసియా జాతీయులను అరెస్టు చేసింది ఈ సమయంలో ఫిషింగ్ నిబంధనలను ఉల్లంఘించి వారు 90 కిలోగ్రాముల రొయ్యలను కలిగి ఉన్నట్లు గుర్తించారు.
అధికారుల ప్రకారం.. అక్రమ రొయ్యల రవాణాను స్థానికంగా "కోఫా" అని పిలువబడే బాటమ్ ట్రాల్ నెట్లను ఉపయోగించి పట్టుకున్నారు. ఇవి సముద్ర జీవులపై హానికరమైన ప్రభావం చూపుతాయని, అందుకే వాటిపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ సంఘటన బహ్రెయిన్కు తూర్పున ఉన్న ఫష్ట్ అల్ అజ్మ్ ప్రాంతంలో జరిగిందని వివరించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







