వాహన దారులకు శుభవార్త.!

- July 15, 2016 , by Maagulf
వాహన దారులకు శుభవార్త.!

వాహనాదారులకు ఆయిల్ కంపెనీలు శుభవార్త అందించాయి. పెట్రోలు లీటరుకు రూ 2.25 పైసలు, డీజిల్ 42 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com