భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు ; జమ్మూ కశ్మీర్
- July 16, 2016
జమ్మూ కశ్మీర్: సవ్జియాన్ సెక్టార్లో ఇవాళ ఉదయం నుంచి భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో మృతిచెందిన తీవ్రవాదుల సంఖ్య మూడుకు చేరింది. ఎన్కౌంటర్లో ఇవాళ ఉదయం ఒక ఉగ్రవాది మృతిచెందగా, తర్వాత మరో ఇద్దరు తీవ్రవాదులు సైన్యం కాల్పుల్లో హతమయ్యారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు సమాచారం
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







