భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు ; జమ్మూ కశ్మీర్

- July 16, 2016 , by Maagulf
భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు ; జమ్మూ కశ్మీర్

జమ్మూ కశ్మీర్: సవ్‌జియాన్ సెక్టార్‌లో ఇవాళ ఉదయం నుంచి భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో మృతిచెందిన తీవ్రవాదుల సంఖ్య మూడుకు చేరింది. ఎన్‌కౌంటర్‌లో ఇవాళ ఉదయం ఒక ఉగ్రవాది మృతిచెందగా, తర్వాత మరో ఇద్దరు తీవ్రవాదులు సైన్యం కాల్పుల్లో హతమయ్యారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు సమాచారం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com