అజ్మాన్లో ఫేక్ కరెన్సీ కేసులో 9 మందికి జైలు శిక్ష
- July 27, 2025
UAE:అజ్మాన్లో ఫేక్ కరెన్సీ మార్పిడి కేసులో తొమ్మిది మందికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.అజ్మాన్ ఫెడరల్ ప్రైమరీ కోర్టు నిందితులను దొంగిలించిన మొత్తాన్ని(Dh400,000) తిరిగి చెల్లించాలని ఆదేశించింది.శిక్ష అనుభవించిన తర్వాత వారిలో ఏడుగురిని దేశం నుండి బహిష్కరించాలని తీర్పునిచ్చింది.
కేసు వివరాల ప్రకారం..మెరుగైన రేటును అందిస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు Dh400,000 విలువైన US డాలర్లను మార్పిడి చేసేందుకు వెళ్లగా ఈ చోరీ జరిగింది. నిందితులు చెప్పిన చోటుకు వెళ్లిన బాధితుడిని తాము క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులమని బెదిరించి, బాధితుడిని ఏమార్చి అతని వద్ద ఉన్న నగదును చోరీ చేశారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









