అజ్మాన్లో ఫేక్ కరెన్సీ కేసులో 9 మందికి జైలు శిక్ష
- July 27, 2025
UAE:అజ్మాన్లో ఫేక్ కరెన్సీ మార్పిడి కేసులో తొమ్మిది మందికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.అజ్మాన్ ఫెడరల్ ప్రైమరీ కోర్టు నిందితులను దొంగిలించిన మొత్తాన్ని(Dh400,000) తిరిగి చెల్లించాలని ఆదేశించింది.శిక్ష అనుభవించిన తర్వాత వారిలో ఏడుగురిని దేశం నుండి బహిష్కరించాలని తీర్పునిచ్చింది.
కేసు వివరాల ప్రకారం..మెరుగైన రేటును అందిస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు Dh400,000 విలువైన US డాలర్లను మార్పిడి చేసేందుకు వెళ్లగా ఈ చోరీ జరిగింది. నిందితులు చెప్పిన చోటుకు వెళ్లిన బాధితుడిని తాము క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులమని బెదిరించి, బాధితుడిని ఏమార్చి అతని వద్ద ఉన్న నగదును చోరీ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!









