అజ్మాన్లో ఫేక్ కరెన్సీ కేసులో 9 మందికి జైలు శిక్ష
- July 27, 2025
UAE:అజ్మాన్లో ఫేక్ కరెన్సీ మార్పిడి కేసులో తొమ్మిది మందికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.అజ్మాన్ ఫెడరల్ ప్రైమరీ కోర్టు నిందితులను దొంగిలించిన మొత్తాన్ని(Dh400,000) తిరిగి చెల్లించాలని ఆదేశించింది.శిక్ష అనుభవించిన తర్వాత వారిలో ఏడుగురిని దేశం నుండి బహిష్కరించాలని తీర్పునిచ్చింది.
కేసు వివరాల ప్రకారం..మెరుగైన రేటును అందిస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు Dh400,000 విలువైన US డాలర్లను మార్పిడి చేసేందుకు వెళ్లగా ఈ చోరీ జరిగింది. నిందితులు చెప్పిన చోటుకు వెళ్లిన బాధితుడిని తాము క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులమని బెదిరించి, బాధితుడిని ఏమార్చి అతని వద్ద ఉన్న నగదును చోరీ చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







