అజ్మాన్లో ఫేక్ కరెన్సీ కేసులో 9 మందికి జైలు శిక్ష
- July 27, 2025
UAE:అజ్మాన్లో ఫేక్ కరెన్సీ మార్పిడి కేసులో తొమ్మిది మందికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.అజ్మాన్ ఫెడరల్ ప్రైమరీ కోర్టు నిందితులను దొంగిలించిన మొత్తాన్ని(Dh400,000) తిరిగి చెల్లించాలని ఆదేశించింది.శిక్ష అనుభవించిన తర్వాత వారిలో ఏడుగురిని దేశం నుండి బహిష్కరించాలని తీర్పునిచ్చింది.
కేసు వివరాల ప్రకారం..మెరుగైన రేటును అందిస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు Dh400,000 విలువైన US డాలర్లను మార్పిడి చేసేందుకు వెళ్లగా ఈ చోరీ జరిగింది. నిందితులు చెప్పిన చోటుకు వెళ్లిన బాధితుడిని తాము క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులమని బెదిరించి, బాధితుడిని ఏమార్చి అతని వద్ద ఉన్న నగదును చోరీ చేశారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!