యాదాద్రి భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ ధరల పెంపు
- July 27, 2025
తెలంగాణ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీతో సందడి నెలకొంది.ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు సత్యనారాయణస్వామి వ్రతం టికెట్ ధరను రూ.800 నుంచి రూ.1,000కి పెంచారు.
శ్రావణం నిండుగా భక్తులు పెద్ద ఎత్తున వ్రతంలో పాల్గొనగా, వ్రత టికెట్ ధర పెంపుతో భక్తుల్లో చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!









