యాదాద్రి భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ ధరల పెంపు

- July 27, 2025 , by Maagulf
యాదాద్రి భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ ధరల పెంపు

తెలంగాణ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీతో సందడి నెలకొంది.ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు సత్యనారాయణస్వామి వ్రతం టికెట్ ధరను రూ.800 నుంచి రూ.1,000కి పెంచారు.

శ్రావణం నిండుగా భక్తులు పెద్ద ఎత్తున వ్రతంలో పాల్గొనగా, వ్రత టికెట్ ధర పెంపుతో భక్తుల్లో చర్చ జరుగుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com