యాదాద్రి భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ ధరల పెంపు
- July 27, 2025
తెలంగాణ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీతో సందడి నెలకొంది.ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు సత్యనారాయణస్వామి వ్రతం టికెట్ ధరను రూ.800 నుంచి రూ.1,000కి పెంచారు.
శ్రావణం నిండుగా భక్తులు పెద్ద ఎత్తున వ్రతంలో పాల్గొనగా, వ్రత టికెట్ ధర పెంపుతో భక్తుల్లో చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







