దాండియా బీట్స్ 2025.. ILA టిక్కెట్స్ ప్రారంభం..!!
- July 29, 2025
మనామా: ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఉత్సాహభరితమైన దాండియా బీట్స్ 2025 కోసం టిక్కెట్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ టికెట్లు సెప్టెంబర్ 19న క్రౌన్ ప్లాజా బహ్రెయిన్లో జరగనున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుకకు మార్గం సుగమం చేస్తుందని ప్రకటించింది. ఇది సంగీతం, రంగులు , సాంప్రదాయ నృత్యాలతో కూడిన అద్భుతమైన రాత్రిని, అద్భుతమైన మరచిపోలేని అనుభూతిని అందజేస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం









