దాండియా బీట్స్ 2025.. ILA టిక్కెట్స్ ప్రారంభం..!!
- July 29, 2025
మనామా: ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఉత్సాహభరితమైన దాండియా బీట్స్ 2025 కోసం టిక్కెట్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ టికెట్లు సెప్టెంబర్ 19న క్రౌన్ ప్లాజా బహ్రెయిన్లో జరగనున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుకకు మార్గం సుగమం చేస్తుందని ప్రకటించింది. ఇది సంగీతం, రంగులు , సాంప్రదాయ నృత్యాలతో కూడిన అద్భుతమైన రాత్రిని, అద్భుతమైన మరచిపోలేని అనుభూతిని అందజేస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!









