APPSC సంచలన నిర్ణయం..
- July 30, 2025
అమరావతి: APPSC సంచలన నిర్ణయం తీసుకుంది. రిక్రూట్ మెంట్ ప్రాసెస్లో కీలక మార్పులు చేసింది. ఏపీపీఎస్ సీ స్కీనింగ్ టెస్ట్ నిర్వహణలో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అభ్యర్థుల సంఖ్య 25వేలకు మించినప్పుడు స్క్రీనింగ్ నిర్వహించే విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీంతో అన్ని పరీక్షలకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండవు. మెజార్టీ నియామకాల్లో ఒకే పరీక్ష విధానమే అమలవనుంది. దీంతో నియామక ప్రక్రియ వేగం కానుంది.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









