APPSC సంచలన నిర్ణయం..

- July 30, 2025 , by Maagulf
APPSC సంచలన నిర్ణయం..

అమరావతి: APPSC సంచలన నిర్ణయం తీసుకుంది. రిక్రూట్ మెంట్ ప్రాసెస్‌లో కీలక మార్పులు చేసింది. ఏపీపీఎస్ సీ స్కీనింగ్ టెస్ట్ నిర్వహణలో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అభ్యర్థుల సంఖ్య 25వేలకు మించినప్పుడు స్క్రీనింగ్ నిర్వహించే విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య 200 రెట్లు మించినప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీంతో అన్ని పరీక్షలకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండవు. మెజార్టీ నియామకాల్లో ఒకే పరీక్ష విధానమే అమలవనుంది. దీంతో నియామక ప్రక్రియ వేగం కానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com