ప్రవేశ వీసాల మినహాయింపు.. యూఏఈ, మోల్డోవా ఒప్పందం..!!
- August 05, 2025
యూఏఈ: యూఏఈ, మోల్డోవా కీలక ఒప్పందం చేసుకున్నాయి. ప్రవేశ వీసాల పరస్పర మినహాయింపుపై సోమవారం ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ , మోల్డోవా ప్రతినిధి అబుదాబిలో జరిగిన సమావేశంలో ఈమేరకు కుదిరిన కీలక ఒప్పందపై సంతకాలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలనుమరింత ముందుకు తీసుకుపోయేందుకు దోహదం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







