ప్రవేశ వీసాల మినహాయింపు.. యూఏఈ, మోల్డోవా ఒప్పందం..!!
- August 05, 2025
యూఏఈ: యూఏఈ, మోల్డోవా కీలక ఒప్పందం చేసుకున్నాయి. ప్రవేశ వీసాల పరస్పర మినహాయింపుపై సోమవారం ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ , మోల్డోవా ప్రతినిధి అబుదాబిలో జరిగిన సమావేశంలో ఈమేరకు కుదిరిన కీలక ఒప్పందపై సంతకాలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలనుమరింత ముందుకు తీసుకుపోయేందుకు దోహదం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









