ప్రవేశ వీసాల మినహాయింపు.. యూఏఈ, మోల్డోవా ఒప్పందం..!!
- August 05, 2025
యూఏఈ: యూఏఈ, మోల్డోవా కీలక ఒప్పందం చేసుకున్నాయి. ప్రవేశ వీసాల పరస్పర మినహాయింపుపై సోమవారం ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ , మోల్డోవా ప్రతినిధి అబుదాబిలో జరిగిన సమావేశంలో ఈమేరకు కుదిరిన కీలక ఒప్పందపై సంతకాలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలనుమరింత ముందుకు తీసుకుపోయేందుకు దోహదం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







