జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- March 13, 2026
దోహా: ప్రజల భద్రతను కాపాడటానికి, అదనపు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలుగా జాతీయ హెచ్చరిక వ్యవస్థ (National Warning System) అలర్ట్ లు యాక్టివేట్ చేసినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా అందించే సూచనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. భవనాల లోపల ఉన్న సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లడం, కిటికీలకు మరియు ఇతర బహిర్గత ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే భద్రతా ముప్పు తొలగిపోయిందని అధికారిక అలర్ట్ ద్వారా నిర్ధారణ అయ్యేంత వరకు బయటకు రావద్దని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్









