జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- March 13, 2026
దోహా: ప్రజల భద్రతను కాపాడటానికి, అదనపు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలుగా జాతీయ హెచ్చరిక వ్యవస్థ (National Warning System) అలర్ట్ లు యాక్టివేట్ చేసినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా అందించే సూచనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. భవనాల లోపల ఉన్న సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లడం, కిటికీలకు మరియు ఇతర బహిర్గత ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే భద్రతా ముప్పు తొలగిపోయిందని అధికారిక అలర్ట్ ద్వారా నిర్ధారణ అయ్యేంత వరకు బయటకు రావద్దని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









