బహ్రెయిన్ లో బ్యాంకు ఫ్రాడ్ కేసులో ముగ్గురికి జైలుశిక్ష..!!
- August 09, 2025
మనామా: బహ్రెయిన్ లో బ్యాంకు సైబర్ ఫ్రాడ్ కేసు ముగ్గురికి జైలు శిక్షను విధించింది అక్కడి హై క్రిమినల్ కోర్టు. నిందితులు ఒక వ్యక్తిని అతని బ్యాంకింగ్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయమని BD500 మోసగించారు.
బాధితుడికి ఫేక్ లింక్ను పంపి అతడి బ్యాంక్ కార్డు వివరాలను సేకరించారు. అనంతరం అతడి అకౌంట్ నుంచి BD1,000 క్షణాల్లో మాయమైంది. వెంటనే అతడు సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ను ఆశ్రయించాడు. నిందితులు కాజేసిన సొమ్మును ట్రియే కరెన్సీ ఎక్స్ఛేంజ్ ద్వారా విత్డ్రా చేసి, ఆపై విదేశాలకు పంపినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి









