బహ్రెయిన్ లో బ్యాంకు ఫ్రాడ్ కేసులో ముగ్గురికి జైలుశిక్ష..!!
- August 09, 2025
మనామా: బహ్రెయిన్ లో బ్యాంకు సైబర్ ఫ్రాడ్ కేసు ముగ్గురికి జైలు శిక్షను విధించింది అక్కడి హై క్రిమినల్ కోర్టు. నిందితులు ఒక వ్యక్తిని అతని బ్యాంకింగ్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయమని BD500 మోసగించారు.
బాధితుడికి ఫేక్ లింక్ను పంపి అతడి బ్యాంక్ కార్డు వివరాలను సేకరించారు. అనంతరం అతడి అకౌంట్ నుంచి BD1,000 క్షణాల్లో మాయమైంది. వెంటనే అతడు సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ను ఆశ్రయించాడు. నిందితులు కాజేసిన సొమ్మును ట్రియే కరెన్సీ ఎక్స్ఛేంజ్ ద్వారా విత్డ్రా చేసి, ఆపై విదేశాలకు పంపినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







