బహ్రెయిన్ లో బ్యాంకు ఫ్రాడ్ కేసులో ముగ్గురికి జైలుశిక్ష..!!
- August 09, 2025
మనామా: బహ్రెయిన్ లో బ్యాంకు సైబర్ ఫ్రాడ్ కేసు ముగ్గురికి జైలు శిక్షను విధించింది అక్కడి హై క్రిమినల్ కోర్టు. నిందితులు ఒక వ్యక్తిని అతని బ్యాంకింగ్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయమని BD500 మోసగించారు.
బాధితుడికి ఫేక్ లింక్ను పంపి అతడి బ్యాంక్ కార్డు వివరాలను సేకరించారు. అనంతరం అతడి అకౌంట్ నుంచి BD1,000 క్షణాల్లో మాయమైంది. వెంటనే అతడు సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ను ఆశ్రయించాడు. నిందితులు కాజేసిన సొమ్మును ట్రియే కరెన్సీ ఎక్స్ఛేంజ్ ద్వారా విత్డ్రా చేసి, ఆపై విదేశాలకు పంపినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









