బహ్రెయిన్ లో బ్యాంకు ఫ్రాడ్ కేసులో ముగ్గురికి జైలుశిక్ష..!!

- August 09, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో బ్యాంకు ఫ్రాడ్ కేసులో ముగ్గురికి జైలుశిక్ష..!!

మనామా: బహ్రెయిన్ లో బ్యాంకు సైబర్ ఫ్రాడ్ కేసు ముగ్గురికి జైలు శిక్షను విధించింది అక్కడి హై క్రిమినల్ కోర్టు. నిందితులు ఒక వ్యక్తిని అతని బ్యాంకింగ్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయమని BD500 మోసగించారు.

బాధితుడికి ఫేక్ లింక్‌ను పంపి అతడి బ్యాంక్ కార్డు వివరాలను సేకరించారు.  అనంతరం అతడి అకౌంట్ నుంచి BD1,000 క్షణాల్లో మాయమైంది. వెంటనే అతడు సైబర్ క్రైమ్ డైరెక్టరేట్‌ను ఆశ్రయించాడు. నిందితులు కాజేసిన సొమ్మును ట్రియే కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ ద్వారా విత్‌డ్రా చేసి, ఆపై విదేశాలకు పంపినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com