ఖతార్లో బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన పై అధ్యయనం..!!
- August 10, 2025
దోహా: ఖతార్లోని అధిక-ప్రమాదకర రోగులలో స్ట్రోక్ లక్షణాలు పెరుగుతున్నాయని ఖతార్ మెడికల్ జర్నల్ తన తాజా ఎడిషన్లో తెలిపింది. ఈ. తరహా పరిశోధన దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించారు. స్ట్రోక్ పై అవగాహన, నివారణ మరియు చికిత్స విధానాలపై అభిప్రాయాలను సేకరించారు.
ఈ అధ్యయనం సందర్భంగా అధిక-ప్రమాదకర రోగులలో స్ట్రోక్ పై అవగాహనను పెంచారు. మెదడుకు రక్త సరఫరా నిలిచిన సమయంలో స్ట్రోక్ వస్తుందని పాల్గొన్న వారిలో సగం మంది మాత్రమే సరిగ్గా గుర్తించారని.. అయితే మూడింట ఒక వంతు కంటే తక్కువ మంది తాత్కాలిక ఇస్కీమిక్ అటాక్ , దాని లక్షణాలను గుర్తించినట్టు నివేదిక పేర్కొంది.
కాగా, అధిక రక్తపోటు, స్మోకింగ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం స్ట్రోక్కు ప్రధాన ప్రమాద కారకాలుగా చాలా మంది పాల్గొనేవారు గుర్తించారు. అయితే, డయాబెటిక్, ఓవర్ వెయిట్, ఎర్రెగ్యూరల్ హార్ట్ బీట్స్ వంటి ప్రమాదాల గురించి అవగాహన తక్కువగా ఉందని సర్వే తేల్చింది.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









