ఖతార్లో బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన పై అధ్యయనం..!!
- August 10, 2025
దోహా: ఖతార్లోని అధిక-ప్రమాదకర రోగులలో స్ట్రోక్ లక్షణాలు పెరుగుతున్నాయని ఖతార్ మెడికల్ జర్నల్ తన తాజా ఎడిషన్లో తెలిపింది. ఈ. తరహా పరిశోధన దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించారు. స్ట్రోక్ పై అవగాహన, నివారణ మరియు చికిత్స విధానాలపై అభిప్రాయాలను సేకరించారు.
ఈ అధ్యయనం సందర్భంగా అధిక-ప్రమాదకర రోగులలో స్ట్రోక్ పై అవగాహనను పెంచారు. మెదడుకు రక్త సరఫరా నిలిచిన సమయంలో స్ట్రోక్ వస్తుందని పాల్గొన్న వారిలో సగం మంది మాత్రమే సరిగ్గా గుర్తించారని.. అయితే మూడింట ఒక వంతు కంటే తక్కువ మంది తాత్కాలిక ఇస్కీమిక్ అటాక్ , దాని లక్షణాలను గుర్తించినట్టు నివేదిక పేర్కొంది.
కాగా, అధిక రక్తపోటు, స్మోకింగ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం స్ట్రోక్కు ప్రధాన ప్రమాద కారకాలుగా చాలా మంది పాల్గొనేవారు గుర్తించారు. అయితే, డయాబెటిక్, ఓవర్ వెయిట్, ఎర్రెగ్యూరల్ హార్ట్ బీట్స్ వంటి ప్రమాదాల గురించి అవగాహన తక్కువగా ఉందని సర్వే తేల్చింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







