ఖతార్లో బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన పై అధ్యయనం..!!
- August 10, 2025
దోహా: ఖతార్లోని అధిక-ప్రమాదకర రోగులలో స్ట్రోక్ లక్షణాలు పెరుగుతున్నాయని ఖతార్ మెడికల్ జర్నల్ తన తాజా ఎడిషన్లో తెలిపింది. ఈ. తరహా పరిశోధన దేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించారు. స్ట్రోక్ పై అవగాహన, నివారణ మరియు చికిత్స విధానాలపై అభిప్రాయాలను సేకరించారు.
ఈ అధ్యయనం సందర్భంగా అధిక-ప్రమాదకర రోగులలో స్ట్రోక్ పై అవగాహనను పెంచారు. మెదడుకు రక్త సరఫరా నిలిచిన సమయంలో స్ట్రోక్ వస్తుందని పాల్గొన్న వారిలో సగం మంది మాత్రమే సరిగ్గా గుర్తించారని.. అయితే మూడింట ఒక వంతు కంటే తక్కువ మంది తాత్కాలిక ఇస్కీమిక్ అటాక్ , దాని లక్షణాలను గుర్తించినట్టు నివేదిక పేర్కొంది.
కాగా, అధిక రక్తపోటు, స్మోకింగ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం స్ట్రోక్కు ప్రధాన ప్రమాద కారకాలుగా చాలా మంది పాల్గొనేవారు గుర్తించారు. అయితే, డయాబెటిక్, ఓవర్ వెయిట్, ఎర్రెగ్యూరల్ హార్ట్ బీట్స్ వంటి ప్రమాదాల గురించి అవగాహన తక్కువగా ఉందని సర్వే తేల్చింది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









