యు.ఏ.ఈ. మరియు సౌదీ అరేబియాలలో సమావేశం కానున్న ఈద్ మూన్ సైటింగ్ కమిటీలు
- July 16, 2015
సౌదీ అరేబియా న్యాయశాఖామంత్రి సుల్తాన్ బిన్ సయీద్ అల్ బడీ అధ్యక్షతన పవిత్ర రమదాన్ మాసం యొక్క అంతిమదినాన్ని, శవ్వాల్ నెల మొదలును గురించి నిర్ణయించడానికి ఒక మూన్ సైటింగ్ కమిటీ ఈరోజు సమావేశం కానుంది. వీరి ప్రకటన కోసం - మధ్య ప్రాచ్యం, యురోప్ మరియు అమెరికా లలో ఇంకా ప్రపంచ వ్యాప్తంగా నున్న సౌదీ అరేబియా ఇస్లామిక్ హిజ్రీ కాలమానాన్ని పాటించే ముస్లిములందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







