యు.ఏ.ఈ. మరియు సౌదీ అరేబియాలలో సమావేశం కానున్న ఈద్ మూన్ సైటింగ్ కమిటీలు
- July 16, 2015
సౌదీ అరేబియా న్యాయశాఖామంత్రి సుల్తాన్ బిన్ సయీద్ అల్ బడీ అధ్యక్షతన పవిత్ర రమదాన్ మాసం యొక్క అంతిమదినాన్ని, శవ్వాల్ నెల మొదలును గురించి నిర్ణయించడానికి ఒక మూన్ సైటింగ్ కమిటీ ఈరోజు సమావేశం కానుంది. వీరి ప్రకటన కోసం - మధ్య ప్రాచ్యం, యురోప్ మరియు అమెరికా లలో ఇంకా ప్రపంచ వ్యాప్తంగా నున్న సౌదీ అరేబియా ఇస్లామిక్ హిజ్రీ కాలమానాన్ని పాటించే ముస్లిములందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







