తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 15, 2025
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకావిష్కరణ చేశారు.అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండాను ఎగురవేశారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ పతాకావిష్కరణ చేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!







