తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 15, 2025
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకావిష్కరణ చేశారు.అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండాను ఎగురవేశారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ పతాకావిష్కరణ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!