ఒమన్లో 25 మందికి పైగా విదేశీ పౌరులు అరెస్టు..!!
- August 16, 2025
మస్కట్: ఒమన్లో 25 మందికి పైగా విదేశీ పౌరులను అరెస్టు చేశారు. హైమాలోని స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీస్ యూనిట్ సహకారంతో అల్ వుస్తా గవర్నరేట్ పోలీస్ కమాండ్.. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఆఫ్రికన్ దేశాలకు చెందిన ఇరవై ఏడు మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. వారికి సహాయం చేసిన ఒక ఒమన్ పౌరుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారందరిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







