కువైట్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- August 16, 2025
కువైట్: కువైట్ లో భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకున్న వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
భారత్-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో.. భారతీయ సమాజం పట్ల వారి నిరంతర మద్దతు కోసం కువైట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా కువైట్లోని అనేకమంది భారతీయ రెస్టారెంట్ల సహకారంతో హాజరైన వారికి అల్పాహారం అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!