కువైట్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- August 16, 2025
కువైట్: కువైట్ లో భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకున్న వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
భారత్-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో.. భారతీయ సమాజం పట్ల వారి నిరంతర మద్దతు కోసం కువైట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా కువైట్లోని అనేకమంది భారతీయ రెస్టారెంట్ల సహకారంతో హాజరైన వారికి అల్పాహారం అందించారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









