పక్షులు, పిల్లులకు ఆహారం.. పర్యావరణ మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- August 20, 2025
కువైట్: పక్షులు లేదా పిల్లుల వంటి జంతువులకు బహిరంగంగా ఆహారాన్ని అందించడంపై కువైట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆహారాన్ని లేదా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో విసిరేయవద్దని ప్రజలను హెచ్చరించింది. అలాంటి చర్యలు చట్టాల నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. అలాంటి వ్యక్తులు 500 కువైట్ దినార్ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అందరూ చట్టాన్ని పాటించాలని మరియు ప్రజా పరిశుభ్రతను కాపాడుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









