పక్షులు, పిల్లులకు ఆహారం.. పర్యావరణ మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!

- August 20, 2025 , by Maagulf
పక్షులు, పిల్లులకు ఆహారం.. పర్యావరణ మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!

కువైట్: పక్షులు లేదా పిల్లుల వంటి జంతువులకు బహిరంగంగా ఆహారాన్ని అందించడంపై కువైట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆహారాన్ని లేదా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో విసిరేయవద్దని ప్రజలను హెచ్చరించింది.  అలాంటి చర్యలు చట్టాల నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. అలాంటి వ్యక్తులు 500 కువైట్ దినార్ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.   అందరూ చట్టాన్ని పాటించాలని మరియు ప్రజా పరిశుభ్రతను కాపాడుకోవాలని అధికారులు కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com