ఒమన్లో కవి సౌద్ అల్-ఖహ్తానీ మృతికి సౌదీ అరేబియా సంతాపం..!!
- August 20, 2025
రియాద్: ప్రఖ్యాత సౌదీ కవి సౌద్ బిన్ మాది అల్-ఖహ్తానీ సోమవారం ఒమన్లోని దోఫర్ గవర్నరేట్లోని మిర్బాత్లోని జబల్ సంహాన్లోని ఎత్తైన పర్వతంపై నుండి పడి మరణించారు. అతనికి పర్వతారోహణ అనేది ఇష్టమని, ఈ క్రమంలోనే పర్వతం ఎక్కుతూ జారీ పడ్డారని అధికారులు తెలిపారు. కాగా, కవి అల్-ఖహ్తానీ మరణంపై మస్కట్లోని సౌదీ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. అతని మృతదేహాన్ని సౌదీ అరేబియాకు తరలించే ప్రక్రియలను పూర్తి చేయడానికి మానీ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
సౌదీ మరియు గల్ఫ్ కవిత్వంలో అల్-ఖహ్తానీ ప్రసిద్ధి చెందారు. ఆయన మృతికి సౌదీ సాహిత్య ప్రపంచం సంతాపం తెలిపింది. సోషల్ మీడియా ద్వారా అల్-ఖహ్తానీకి పలువురు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!
- OTM ముంబై 2026.. విజిల్ ఖతార్..!!
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక









