ఒమన్లో కవి సౌద్ అల్-ఖహ్తానీ మృతికి సౌదీ అరేబియా సంతాపం..!!
- August 20, 2025
రియాద్: ప్రఖ్యాత సౌదీ కవి సౌద్ బిన్ మాది అల్-ఖహ్తానీ సోమవారం ఒమన్లోని దోఫర్ గవర్నరేట్లోని మిర్బాత్లోని జబల్ సంహాన్లోని ఎత్తైన పర్వతంపై నుండి పడి మరణించారు. అతనికి పర్వతారోహణ అనేది ఇష్టమని, ఈ క్రమంలోనే పర్వతం ఎక్కుతూ జారీ పడ్డారని అధికారులు తెలిపారు. కాగా, కవి అల్-ఖహ్తానీ మరణంపై మస్కట్లోని సౌదీ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో సంతాపం తెలిపింది. అతని మృతదేహాన్ని సౌదీ అరేబియాకు తరలించే ప్రక్రియలను పూర్తి చేయడానికి మానీ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
సౌదీ మరియు గల్ఫ్ కవిత్వంలో అల్-ఖహ్తానీ ప్రసిద్ధి చెందారు. ఆయన మృతికి సౌదీ సాహిత్య ప్రపంచం సంతాపం తెలిపింది. సోషల్ మీడియా ద్వారా అల్-ఖహ్తానీకి పలువురు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI