బహ్రెయిన్-ఈజిప్ట్ రక్షణ సహకారం బలోపేతం..!!
- August 22, 2025
మనామా: ఈజిప్ట్లోని కైరోలో బహ్రెయిన్-ఈజిప్ట్ జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ 22వ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ ఆపరేషన్స్ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఘనేమ్ ఇబ్రహీం అల్-ఫదాలా మరియు ఈజిప్షియన్ సాయుధ దళాల ప్లానింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ అహ్మద్ మొహమ్మద్ ఒమర్ పాల్గొన్నారు. ఈ సమావేశాలు ఆగస్టు 17 నుండి 21 వరకు జరిగాయి.
ఈ సమావేశంలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ మరియు ఈజిప్షియన్ సాయుధ దళాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా అనేక కీలక అంశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. రాబోయే రోజుల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









