బహ్రెయిన్-ఈజిప్ట్ రక్షణ సహకారం బలోపేతం..!!
- August 22, 2025
మనామా: ఈజిప్ట్లోని కైరోలో బహ్రెయిన్-ఈజిప్ట్ జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ 22వ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ ఆపరేషన్స్ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఘనేమ్ ఇబ్రహీం అల్-ఫదాలా మరియు ఈజిప్షియన్ సాయుధ దళాల ప్లానింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ అహ్మద్ మొహమ్మద్ ఒమర్ పాల్గొన్నారు. ఈ సమావేశాలు ఆగస్టు 17 నుండి 21 వరకు జరిగాయి.
ఈ సమావేశంలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ మరియు ఈజిప్షియన్ సాయుధ దళాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా అనేక కీలక అంశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. రాబోయే రోజుల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









