కేరళలో దుబాయ్ నివాసి కిడ్నాప్..!!
- August 31, 2025
దుబాయ్: దుబాయ్ నివాసి కేరళలో కిడ్నాప్ కు గురైనట్లు తెలుస్తోంద. ఎనిమిది మంది సభ్యుల ముఠా కిడ్నాప్ అతడిని కిడ్నాప్ చేసిందని, తరువాత పోలీసులు రక్షించారని స్థానిక మీడియా తెలిపింది.
కిడ్నాప్ కు గురైన బాధితుడిని 30 ఏళ్ల వయసున్న వయనాడ్కు చెందిన రహీస్గా గుర్తించారు. కోజికోడ్లో కిడ్నాప్ కు గురయ్యాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితులు అరెస్టు చేయడంతో.. అతడు సురక్షితంగా బయటపడ్డాడు.
ఇటీవల యూఏఈకి చెందిన ప్రవాసులు కేరళలో కిడ్నాప్ కు గురి కావడం ఇది రెండోసారి. ఆగస్టు 12న మలప్పురంలో యూఏఈకి దుబాయ్ ఫార్మసీ చైన్ సహ యజమాని అయిన VP షమీర్ మెడాన్ కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అతడిని రోజుల వ్యవధిలో పోలీసులు రక్షించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







