కేరళలో దుబాయ్ నివాసి కిడ్నాప్..!!
- August 31, 2025
దుబాయ్: దుబాయ్ నివాసి కేరళలో కిడ్నాప్ కు గురైనట్లు తెలుస్తోంద. ఎనిమిది మంది సభ్యుల ముఠా కిడ్నాప్ అతడిని కిడ్నాప్ చేసిందని, తరువాత పోలీసులు రక్షించారని స్థానిక మీడియా తెలిపింది.
కిడ్నాప్ కు గురైన బాధితుడిని 30 ఏళ్ల వయసున్న వయనాడ్కు చెందిన రహీస్గా గుర్తించారు. కోజికోడ్లో కిడ్నాప్ కు గురయ్యాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితులు అరెస్టు చేయడంతో.. అతడు సురక్షితంగా బయటపడ్డాడు.
ఇటీవల యూఏఈకి చెందిన ప్రవాసులు కేరళలో కిడ్నాప్ కు గురి కావడం ఇది రెండోసారి. ఆగస్టు 12న మలప్పురంలో యూఏఈకి దుబాయ్ ఫార్మసీ చైన్ సహ యజమాని అయిన VP షమీర్ మెడాన్ కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అతడిని రోజుల వ్యవధిలో పోలీసులు రక్షించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









