పీక్ అవర్స్ లో ట్రక్కులపై నిషేధం..!!
- August 31, 2025
కువైట్: కువైట్ లో సెప్టెంబర్ 1 నుండి జూన్ 14, 2026 వరకు ప్రధాన రోడ్లపై ట్రక్కుల రాకపోకలను పరిమితం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉదయం 6:30 నుండి ఉదయం 9:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు నిషేధం అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాఫిక్ను నియంత్రించడానికి, పీక్ అవర్స్ సమయంలో రద్దీని తగ్గించడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ నిషేధం భాగమని తెలిపింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!