పీక్ అవర్స్ లో ట్రక్కులపై నిషేధం..!!
- August 31, 2025
కువైట్: కువైట్ లో సెప్టెంబర్ 1 నుండి జూన్ 14, 2026 వరకు ప్రధాన రోడ్లపై ట్రక్కుల రాకపోకలను పరిమితం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉదయం 6:30 నుండి ఉదయం 9:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు నిషేధం అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాఫిక్ను నియంత్రించడానికి, పీక్ అవర్స్ సమయంలో రద్దీని తగ్గించడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ నిషేధం భాగమని తెలిపింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









