పీక్ అవర్స్ లో ట్రక్కులపై నిషేధం..!!
- August 31, 2025
కువైట్: కువైట్ లో సెప్టెంబర్ 1 నుండి జూన్ 14, 2026 వరకు ప్రధాన రోడ్లపై ట్రక్కుల రాకపోకలను పరిమితం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉదయం 6:30 నుండి ఉదయం 9:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు నిషేధం అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాఫిక్ను నియంత్రించడానికి, పీక్ అవర్స్ సమయంలో రద్దీని తగ్గించడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ నిషేధం భాగమని తెలిపింది.
తాజా వార్తలు
- బోనమెత్తిన హైదరాబాద్
- వాహనదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- సైబరాబాద్లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 311 మంది పై కేసులు
- ఇరాన్–అమెరికా మధ్య చర్చలు లేవు: విదేశాంగ మంత్రి అరాఘ్చీ
- భారత చేనేత వారసత్వానికి అంకితంగా ‘జాతీయ చేనేత సమ్మేళనం–2026’
- 4వ బెటాలియన్ను సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఖతార్లో నియంత్రిత మందులు తీసుకెళ్లే ప్రయాణికులకు కొత్త ఈ-పర్మిట్ విధానం
- ఏపీలో రూ.3,400 కోట్లతో జలధార జలహరతి పథకం
- సౌదీలో వారంలో 10,827 మంది అక్రమ వలసదారుల బహిష్కరణ..!!
- కొరియాలో యువతి మృతి..కే-పాప్ ఫ్యాన్ కమ్యూనిటీలో ఆన్లైన్ వేధింపులపై చర్చ..!!







