ఖతార్ లో ముగిసిన వేసవి సెలవులు..!!
- August 31, 2025
దోహా: ఖతార్ లో వేసవి సేలవుల ముగిసాయి. పాఠశాలలు పునర్ ప్రారంభమయ్యాయి. 2025–2026 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంతో స్కూల్స్ లలో విద్యార్థుల సందడి నెలకొన్నది. స్కూల్స్ పునర్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) వెల్లడించింది. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంత్రిత్వ శాఖ తన అభినందనలు తెలియజేసింది.
ఇక ఈ అకాడమిక్ ఇయర్ లో మంత్రిత్వ శాఖ 10 కొత్త ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించింది. ఇవి 6,000 అదనపు సీట్లు సమకూరాయి. వీరి కోసం 1,124 కొత్త ఉపాధ్యాయులను నియమించారు. రాబోయే రోజుల్లో 11 కొత్త పాఠశాలలను నిర్మించనున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
276 పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్లలో స్టూడెంట్స్ ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా గదులు, ఎయిర్ కండిషనింగ్ సేవలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. విద్యార్థులను పాఠ్యపుస్తకాలు, ఇతర స్టేషనరీని పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









