పెట్రోల్ స్టేషన్లలో యూఏఈ లాటరీ టక్కెట్లు..!!
- September 01, 2025
యూఏఈ: గత 10 నెలల్లో యూఏఈ లాటరీ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ఆన్లైన్లో ఈ గేమ్ కు 600,000 మందికిపైగా తమ పేర్లను నమోదుచేసుకున్నారు. దుబాయ్ లో మూడు ప్రదేశాలలోని ADNOC పెట్రోల్ స్టేషన్లలో కంపెనీ తన టిక్కెట్ల అమ్మకాన్ని ప్రారంభించిందని ది గేమ్లోని లాటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ బిషప్ వూస్లీ అన్నారు. ఈ గేమ్తో వేలాది మంది ధనవంతులుగా మరారాని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 247,119 మందికి పైగా విజేతలు అయ్యారని పేర్కొన్నారు.
కాగా, గత నెలలో యూఏఈ లాటరీ నాలుగు కొత్త స్క్రాచ్ కార్డులను ప్రారంభించింది. దీని వలన నివాసితులకు Dh5 నుండి Dh50 వరకు టిక్కెట్లతో Dh 1 మిలియన్ వరకు గెలుచుకునే అవకాశం లభించింది. యూఏఈ లాటరీ రిటైల్ ఎక్స్ప్రెస్లో పాల్గొనేందుకు కచ్చితంగా 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలని, అలాంటి వారినే అనుమతిస్తామని ఒక ఉన్నత అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







