బాస్ ల పేరిట దోచుకుంటున్న స్కామర్లు..!!
- September 01, 2025
మస్కట్: మీ బాస్ నుండి మీకు ఎప్పుడైనా అత్యవసర మెసేజ్ వచ్చిందా? అలా అయితే, మీరు స్కామ్ లో చిక్కుకున్నట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరస్థులు ఇప్పుడు ఒమన్ సుల్తానేట్లోని ఉద్యోగులను మోసపూరిత ఇమెయిల్ల ద్వారా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు మరియు సీఈఓ ల లాగా నటిస్తూ వారిని నిండా ముంచుతున్నారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా "CEO ఫ్రాడ్" లేదా "బిజినెస్ ఇమెయిల్ కాంప్రమైజ్" స్కామ్లు.. ఖతాలను ఖాళీ చేసేందుకు లేదా సున్నితమైన కంపెనీ డేటాను చోరీ చేయడమే లక్ష్యంగా ముఠాలు నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
గతంలో, మోసపూరిత ప్రయత్నాలు తరచుగా ఫోన్ కాల్స్ లేదా లాటరీ స్కామ్ల రూపంలో జరిగేవని గుర్తించేశారు. ఇప్పుడు, నేరస్థులు కార్పొరేట్ బ్రాండింగ్ను అనుకరించే ఇమెయిల్లను పంపుతున్నారని, ఉద్యోగి పేరు వంటి వ్యక్తిగత వివరాలను తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









