బాస్ ల పేరిట దోచుకుంటున్న స్కామర్లు..!!
- September 01, 2025
మస్కట్: మీ బాస్ నుండి మీకు ఎప్పుడైనా అత్యవసర మెసేజ్ వచ్చిందా? అలా అయితే, మీరు స్కామ్ లో చిక్కుకున్నట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరస్థులు ఇప్పుడు ఒమన్ సుల్తానేట్లోని ఉద్యోగులను మోసపూరిత ఇమెయిల్ల ద్వారా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు మరియు సీఈఓ ల లాగా నటిస్తూ వారిని నిండా ముంచుతున్నారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా "CEO ఫ్రాడ్" లేదా "బిజినెస్ ఇమెయిల్ కాంప్రమైజ్" స్కామ్లు.. ఖతాలను ఖాళీ చేసేందుకు లేదా సున్నితమైన కంపెనీ డేటాను చోరీ చేయడమే లక్ష్యంగా ముఠాలు నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
గతంలో, మోసపూరిత ప్రయత్నాలు తరచుగా ఫోన్ కాల్స్ లేదా లాటరీ స్కామ్ల రూపంలో జరిగేవని గుర్తించేశారు. ఇప్పుడు, నేరస్థులు కార్పొరేట్ బ్రాండింగ్ను అనుకరించే ఇమెయిల్లను పంపుతున్నారని, ఉద్యోగి పేరు వంటి వ్యక్తిగత వివరాలను తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!







