బాస్ ల పేరిట దోచుకుంటున్న స్కామర్లు..!!
- September 01, 2025
మస్కట్: మీ బాస్ నుండి మీకు ఎప్పుడైనా అత్యవసర మెసేజ్ వచ్చిందా? అలా అయితే, మీరు స్కామ్ లో చిక్కుకున్నట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరస్థులు ఇప్పుడు ఒమన్ సుల్తానేట్లోని ఉద్యోగులను మోసపూరిత ఇమెయిల్ల ద్వారా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు మరియు సీఈఓ ల లాగా నటిస్తూ వారిని నిండా ముంచుతున్నారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా "CEO ఫ్రాడ్" లేదా "బిజినెస్ ఇమెయిల్ కాంప్రమైజ్" స్కామ్లు.. ఖతాలను ఖాళీ చేసేందుకు లేదా సున్నితమైన కంపెనీ డేటాను చోరీ చేయడమే లక్ష్యంగా ముఠాలు నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
గతంలో, మోసపూరిత ప్రయత్నాలు తరచుగా ఫోన్ కాల్స్ లేదా లాటరీ స్కామ్ల రూపంలో జరిగేవని గుర్తించేశారు. ఇప్పుడు, నేరస్థులు కార్పొరేట్ బ్రాండింగ్ను అనుకరించే ఇమెయిల్లను పంపుతున్నారని, ఉద్యోగి పేరు వంటి వ్యక్తిగత వివరాలను తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్