ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ చోరీ ముఠాకు పోలీసులు చెక్..!!
- September 01, 2025
కువైట్: కువైట్ లో నేరాలను ఎదుర్కోవడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్, జాబర్ అల్-అహ్మద్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్ విభాగాల అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్లు మరియు ప్రభుత్వ కేబుల్లను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేసింది.
ఈ ముఠాలో 13 మంది వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒక కువైట్ పౌరుడు, ఐదుగురు బంగ్లాదేశీయులు మరియు ఏడుగురు ఈజిప్షియన్లు ఉన్నారు. గత సోమవారం జలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో చోరీ కేబుల్లను తరలిస్తూ..ముఠా సభ్యుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.అనంతరం వారిచ్చిన సమాచారంతో ముఠా సభ్యులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!