ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ చోరీ ముఠాకు పోలీసులు చెక్..!!
- September 01, 2025
కువైట్: కువైట్ లో నేరాలను ఎదుర్కోవడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్, జాబర్ అల్-అహ్మద్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్ విభాగాల అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్లు మరియు ప్రభుత్వ కేబుల్లను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేసింది.
ఈ ముఠాలో 13 మంది వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒక కువైట్ పౌరుడు, ఐదుగురు బంగ్లాదేశీయులు మరియు ఏడుగురు ఈజిప్షియన్లు ఉన్నారు. గత సోమవారం జలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో చోరీ కేబుల్లను తరలిస్తూ..ముఠా సభ్యుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.అనంతరం వారిచ్చిన సమాచారంతో ముఠా సభ్యులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









