ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ చోరీ ముఠాకు పోలీసులు చెక్..!!
- September 01, 2025
కువైట్: కువైట్ లో నేరాలను ఎదుర్కోవడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్, జాబర్ అల్-అహ్మద్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్ విభాగాల అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్లు మరియు ప్రభుత్వ కేబుల్లను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేసింది.
ఈ ముఠాలో 13 మంది వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒక కువైట్ పౌరుడు, ఐదుగురు బంగ్లాదేశీయులు మరియు ఏడుగురు ఈజిప్షియన్లు ఉన్నారు. గత సోమవారం జలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో చోరీ కేబుల్లను తరలిస్తూ..ముఠా సభ్యుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.అనంతరం వారిచ్చిన సమాచారంతో ముఠా సభ్యులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







