ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ చోరీ ముఠాకు పోలీసులు చెక్..!!
- September 01, 2025
కువైట్: కువైట్ లో నేరాలను ఎదుర్కోవడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్, జాబర్ అల్-అహ్మద్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్ విభాగాల అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్లు మరియు ప్రభుత్వ కేబుల్లను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేసింది.
ఈ ముఠాలో 13 మంది వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒక కువైట్ పౌరుడు, ఐదుగురు బంగ్లాదేశీయులు మరియు ఏడుగురు ఈజిప్షియన్లు ఉన్నారు. గత సోమవారం జలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో చోరీ కేబుల్లను తరలిస్తూ..ముఠా సభ్యుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.అనంతరం వారిచ్చిన సమాచారంతో ముఠా సభ్యులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







