ఈజిప్టుకు సంతాపం తెలిపిన బహ్రెయిన్..!!
- September 01, 2025
మనామా: ఈజిప్టులోని మాట్రౌ గవర్నరేట్లో ఓ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటన చోటుచేసుకుంది. ఈప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపింది. ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఈజిప్టు ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









