ఈజిప్టుకు సంతాపం తెలిపిన బహ్రెయిన్..!!
- September 01, 2025_1756722862.jpg)
మనామా: ఈజిప్టులోని మాట్రౌ గవర్నరేట్లో ఓ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటన చోటుచేసుకుంది. ఈప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపింది. ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఈజిప్టు ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్