కార్మికులపై మూడు నెలల నిషేధం ఎత్తివేత..!!
- September 02, 2025
కువైట్: కువైట్లో జూన్ నుండి అమలులో ఉన్న మిడ్ డే ఔట్ డోర్ వర్క్ బ్యాన్ ముగిసింది. అధిక ఉష్ణోగ్రతల నుండి కార్మికులను రక్షించడానికి సమ్మర్ సందర్భంగా మూడు నెలలపాటు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) నిషేధం విధించింది. ఈ సందర్భంగా PAM డైరెక్టర్ జనరల్ మార్జౌక్ అల్-ఒటైబి మాట్లాడుతూ.. మిడ్ డే ఔట్ డోర్ వర్క్ బ్యాన్ సక్సెస్ అయిందన్నారు. అన్ని గవర్నరేట్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నిషేధం పట్ల కార్మికులలో అవగాహన పెంచడానికి మీడియా ప్రచారం నిర్వహించినట్లు గుర్తుచేశారు. నిషేధం అమల్లో ఉండగా, అధికారులు 63 ఉల్లంఘనలను నమోదు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్