కార్మికులపై మూడు నెలల నిషేధం ఎత్తివేత..!!
- September 02, 2025
కువైట్: కువైట్లో జూన్ నుండి అమలులో ఉన్న మిడ్ డే ఔట్ డోర్ వర్క్ బ్యాన్ ముగిసింది. అధిక ఉష్ణోగ్రతల నుండి కార్మికులను రక్షించడానికి సమ్మర్ సందర్భంగా మూడు నెలలపాటు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) నిషేధం విధించింది. ఈ సందర్భంగా PAM డైరెక్టర్ జనరల్ మార్జౌక్ అల్-ఒటైబి మాట్లాడుతూ.. మిడ్ డే ఔట్ డోర్ వర్క్ బ్యాన్ సక్సెస్ అయిందన్నారు. అన్ని గవర్నరేట్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నిషేధం పట్ల కార్మికులలో అవగాహన పెంచడానికి మీడియా ప్రచారం నిర్వహించినట్లు గుర్తుచేశారు. నిషేధం అమల్లో ఉండగా, అధికారులు 63 ఉల్లంఘనలను నమోదు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!







