కార్మికులపై మూడు నెలల నిషేధం ఎత్తివేత..!!
- September 02, 2025
కువైట్: కువైట్లో జూన్ నుండి అమలులో ఉన్న మిడ్ డే ఔట్ డోర్ వర్క్ బ్యాన్ ముగిసింది. అధిక ఉష్ణోగ్రతల నుండి కార్మికులను రక్షించడానికి సమ్మర్ సందర్భంగా మూడు నెలలపాటు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) నిషేధం విధించింది. ఈ సందర్భంగా PAM డైరెక్టర్ జనరల్ మార్జౌక్ అల్-ఒటైబి మాట్లాడుతూ.. మిడ్ డే ఔట్ డోర్ వర్క్ బ్యాన్ సక్సెస్ అయిందన్నారు. అన్ని గవర్నరేట్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నిషేధం పట్ల కార్మికులలో అవగాహన పెంచడానికి మీడియా ప్రచారం నిర్వహించినట్లు గుర్తుచేశారు. నిషేధం అమల్లో ఉండగా, అధికారులు 63 ఉల్లంఘనలను నమోదు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







