క్రౌన్ ప్రిన్స్ తో పాలస్తీనా ఉపాధ్యక్షుడు చర్చలు..!!
- September 02, 2025
రియాద్: రియాద్లోని అల్-యమామా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ తో ప్యాలెస్లో పాలస్తీనా ఉపాధ్యక్షుడు హుస్సేన్ అల్-షేక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాలస్తీనాలో తాజా పరిణామాలపై చర్చించారు. పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించారు.
ఈ సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ ముసాద్ అల్-ఐబాన్, అలాగే పాలస్తీనా ఉపాధ్యక్షుడితో పాటు వచ్చిన ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









