క్రౌన్ ప్రిన్స్ తో పాలస్తీనా ఉపాధ్యక్షుడు చర్చలు..!!
- September 02, 2025
రియాద్: రియాద్లోని అల్-యమామా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ తో ప్యాలెస్లో పాలస్తీనా ఉపాధ్యక్షుడు హుస్సేన్ అల్-షేక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాలస్తీనాలో తాజా పరిణామాలపై చర్చించారు. పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించారు.
ఈ సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ ముసాద్ అల్-ఐబాన్, అలాగే పాలస్తీనా ఉపాధ్యక్షుడితో పాటు వచ్చిన ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!