క్రౌన్ ప్రిన్స్ తో పాలస్తీనా ఉపాధ్యక్షుడు చర్చలు..!!
- September 02, 2025
రియాద్: రియాద్లోని అల్-యమామా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ తో ప్యాలెస్లో పాలస్తీనా ఉపాధ్యక్షుడు హుస్సేన్ అల్-షేక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాలస్తీనాలో తాజా పరిణామాలపై చర్చించారు. పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించారు.
ఈ సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ ముసాద్ అల్-ఐబాన్, అలాగే పాలస్తీనా ఉపాధ్యక్షుడితో పాటు వచ్చిన ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!







