కన్జుమర్స్ ను మోసం చేసిన సంస్థ సీజ్..!!

- September 03, 2025 , by Maagulf
కన్జుమర్స్ ను మోసం చేసిన సంస్థ సీజ్..!!

దోహా: ఖతార్ లో వినియోగదారుల రక్షణకు సంబంధించి 2008 నాటి చట్ట నిబంధనలను పాటించనందుకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) అమడోరా ట్రేడ్ అండ్ కాంట్రాక్టింగ్ (క్యాబినెట్‌లు మరియు కిచెన్‌లు)ను నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సదరు సంస్థ ఉల్లంఘనకు పాల్పడుతూ.. వినియోగదారులను మోసగిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయని, తమ విచారణలోనూ ఇది నిజమని తేలడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com