కొత్త జస్రా ఇంటర్ ఛేంజ్ బ్రిడ్జీ ప్రారంభం..!!
- September 03, 2025
మనామా: జస్రా ఇంటర్ ఛేంజ్ వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై ట్రాఫిక్ ను అనుమతించారు. ఈ మేరకు బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించినట్లు వర్క్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇది బహ్రెయిన్ లో కీలకమైన వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులలో ఒకటి అని తెలిపింది. ఇది సల్మాన్ సిటీ, బుదయ్య, జనాబియా మరియు సమీప ప్రాంతాల నివాసితులకు సేవలు అందిస్తుందని, ఇది మెరుగైన ట్రాఫిక్ కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు. రోజుకు 57వేల వాహనాల సామర్థ్యాన్ని ఈ బ్రిడ్జి కలిగి ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







