కొత్త జస్రా ఇంటర్ ఛేంజ్ బ్రిడ్జీ ప్రారంభం..!!
- September 03, 2025
మనామా: జస్రా ఇంటర్ ఛేంజ్ వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై ట్రాఫిక్ ను అనుమతించారు. ఈ మేరకు బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించినట్లు వర్క్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇది బహ్రెయిన్ లో కీలకమైన వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులలో ఒకటి అని తెలిపింది. ఇది సల్మాన్ సిటీ, బుదయ్య, జనాబియా మరియు సమీప ప్రాంతాల నివాసితులకు సేవలు అందిస్తుందని, ఇది మెరుగైన ట్రాఫిక్ కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు. రోజుకు 57వేల వాహనాల సామర్థ్యాన్ని ఈ బ్రిడ్జి కలిగి ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









