కొత్త జస్రా ఇంటర్ ఛేంజ్ బ్రిడ్జీ ప్రారంభం..!!
- September 03, 2025
మనామా: జస్రా ఇంటర్ ఛేంజ్ వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై ట్రాఫిక్ ను అనుమతించారు. ఈ మేరకు బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించినట్లు వర్క్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇది బహ్రెయిన్ లో కీలకమైన వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులలో ఒకటి అని తెలిపింది. ఇది సల్మాన్ సిటీ, బుదయ్య, జనాబియా మరియు సమీప ప్రాంతాల నివాసితులకు సేవలు అందిస్తుందని, ఇది మెరుగైన ట్రాఫిక్ కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు. రోజుకు 57వేల వాహనాల సామర్థ్యాన్ని ఈ బ్రిడ్జి కలిగి ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్