కొత్త జస్రా ఇంటర్ ఛేంజ్ బ్రిడ్జీ ప్రారంభం..!!
- September 03, 2025
మనామా: జస్రా ఇంటర్ ఛేంజ్ వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై ట్రాఫిక్ ను అనుమతించారు. ఈ మేరకు బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించినట్లు వర్క్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇది బహ్రెయిన్ లో కీలకమైన వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులలో ఒకటి అని తెలిపింది. ఇది సల్మాన్ సిటీ, బుదయ్య, జనాబియా మరియు సమీప ప్రాంతాల నివాసితులకు సేవలు అందిస్తుందని, ఇది మెరుగైన ట్రాఫిక్ కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు. రోజుకు 57వేల వాహనాల సామర్థ్యాన్ని ఈ బ్రిడ్జి కలిగి ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







