అభివృద్ధికి చేతులు కలిపిన బహ్రెయిన్ , ఈజిప్ట్..!!
- September 04, 2025
మనామా: బహ్రెయిన్, ఈజిప్ట్ మధ్య చారిత్రక, విశిష్ట సంబంధాలు ఉన్నాయని బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అన్నారు. ఈజిప్టులో అధికారికంగా పర్యటిస్తున్న క్రౌన్ ప్రిన్స్.. ఈజిప్టు ప్రధాన మంత్రి డాక్టర్ మోస్తఫా మద్బౌలీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. రెండు దేశాల అభివృద్ధికి దోహదం చేసే కొత్త అవకాశాల గురించి చర్చించారు. రెండు దేశాల సంబంధాలను మరిన్ని రంగాలను విస్తరించడానికి కలిసి పనిచేయడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
చర్చల సందర్భంగా డిజిటల్ ట్రాన్స్ పర్ మేషన్, ఫినాన్స్ మరియు బ్యాంకింగ్, లాజిస్టిక్స్, పరిశ్రమలు, పర్యాటకం, నిర్మాణ రంగం, ఆహార భద్రతతో సహా కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లోకీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







