30 రోజుల ఓనం వేడుకలు ప్రారంభం..!!
- September 05, 2025
మనామా: బహ్రెయిన్ లో 30 రోజుల ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. మెగామార్ట్తో కలిసి బహ్రెయిన్ మీడియా సిటీ (BMC) BMC శ్రావణ మహోత్సవం 2025ను ప్రారంభించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ విందులు అందరిని ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమాన్ని బహ్రెయిన్లోని కార్మిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ H.E. అహ్మద్ అల్ హాయికి అధికారికంగా ప్రారంభించారు. తన ప్రధాన ప్రారంభ ప్రసంగంలో బహ్రెయిన్లోని భారతీయ కమ్యూనిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కమిటీ చైర్మన్ సుధీర్ తిరునిలత్ అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేరళలోని వయనాడ్లో వికలాంగుల పిల్లల కోసం పనిచేస్తున్న లౌషోర్ అనే సంస్థ వ్యవస్థాపకులు మునీర్ మరియు అబ్దుల్ అజీజ్లను ఘనంగా సత్కరించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









