30 రోజుల ఓనం వేడుకలు ప్రారంభం..!!
- September 05, 2025
మనామా: బహ్రెయిన్ లో 30 రోజుల ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. మెగామార్ట్తో కలిసి బహ్రెయిన్ మీడియా సిటీ (BMC) BMC శ్రావణ మహోత్సవం 2025ను ప్రారంభించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ విందులు అందరిని ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమాన్ని బహ్రెయిన్లోని కార్మిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ H.E. అహ్మద్ అల్ హాయికి అధికారికంగా ప్రారంభించారు. తన ప్రధాన ప్రారంభ ప్రసంగంలో బహ్రెయిన్లోని భారతీయ కమ్యూనిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కమిటీ చైర్మన్ సుధీర్ తిరునిలత్ అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేరళలోని వయనాడ్లో వికలాంగుల పిల్లల కోసం పనిచేస్తున్న లౌషోర్ అనే సంస్థ వ్యవస్థాపకులు మునీర్ మరియు అబ్దుల్ అజీజ్లను ఘనంగా సత్కరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









