30 రోజుల ఓనం వేడుకలు ప్రారంభం..!!
- September 05, 2025
మనామా: బహ్రెయిన్ లో 30 రోజుల ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. మెగామార్ట్తో కలిసి బహ్రెయిన్ మీడియా సిటీ (BMC) BMC శ్రావణ మహోత్సవం 2025ను ప్రారంభించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ విందులు అందరిని ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమాన్ని బహ్రెయిన్లోని కార్మిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ H.E. అహ్మద్ అల్ హాయికి అధికారికంగా ప్రారంభించారు. తన ప్రధాన ప్రారంభ ప్రసంగంలో బహ్రెయిన్లోని భారతీయ కమ్యూనిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కమిటీ చైర్మన్ సుధీర్ తిరునిలత్ అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేరళలోని వయనాడ్లో వికలాంగుల పిల్లల కోసం పనిచేస్తున్న లౌషోర్ అనే సంస్థ వ్యవస్థాపకులు మునీర్ మరియు అబ్దుల్ అజీజ్లను ఘనంగా సత్కరించారు.
తాజా వార్తలు
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!







