సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు డచ్ పీఎం ఫోన్..!!
- September 05, 2025
రియాద్: క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ కు డచ్ ప్రధాన మంత్రి డిక్ స్కూఫ్ ఫోన్ కాల్ చేసిన మాట్లాడారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
గాజా స్ట్రిప్లోని తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా సాయాన్ని పెంచాలని నిర్ణయించారు. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని పిలుపునిచ్చారు. టూ స్టేట్స్ సొల్యుషన్ మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని క్రౌన్ ప్రిన్స్ మరోసారి స్పష్టం చేశారు. శాంతిని దూరం చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలని ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







