సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు డచ్ పీఎం ఫోన్..!!
- September 05, 2025
రియాద్: క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ కు డచ్ ప్రధాన మంత్రి డిక్ స్కూఫ్ ఫోన్ కాల్ చేసిన మాట్లాడారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
గాజా స్ట్రిప్లోని తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా సాయాన్ని పెంచాలని నిర్ణయించారు. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని పిలుపునిచ్చారు. టూ స్టేట్స్ సొల్యుషన్ మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని క్రౌన్ ప్రిన్స్ మరోసారి స్పష్టం చేశారు. శాంతిని దూరం చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలని ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







