సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు డచ్ పీఎం ఫోన్..!!
- September 05, 2025
రియాద్: క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ కు డచ్ ప్రధాన మంత్రి డిక్ స్కూఫ్ ఫోన్ కాల్ చేసిన మాట్లాడారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
గాజా స్ట్రిప్లోని తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా సాయాన్ని పెంచాలని నిర్ణయించారు. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని పిలుపునిచ్చారు. టూ స్టేట్స్ సొల్యుషన్ మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని క్రౌన్ ప్రిన్స్ మరోసారి స్పష్టం చేశారు. శాంతిని దూరం చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలని ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









