సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు డచ్ పీఎం ఫోన్..!!
- September 05, 2025
రియాద్: క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ కు డచ్ ప్రధాన మంత్రి డిక్ స్కూఫ్ ఫోన్ కాల్ చేసిన మాట్లాడారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
గాజా స్ట్రిప్లోని తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా సాయాన్ని పెంచాలని నిర్ణయించారు. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని పిలుపునిచ్చారు. టూ స్టేట్స్ సొల్యుషన్ మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని క్రౌన్ ప్రిన్స్ మరోసారి స్పష్టం చేశారు. శాంతిని దూరం చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలని ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు







