ప్రైవేట్ పాఠశాల ఫీజుల పెంపుపై నిషేధం పొడిగింపు..!!
- September 05, 2025
కువైట్: 2025/2026 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో ట్యూషన్ ఫీజుల పెంపును నిలిపివేస్తూ విద్యా మంత్రి ఇంజనీర్ జలాల్ అల్-తబ్తబాయి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల ఫీజులను నియంత్రించడంలో మరియు తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలపై జరిమానాలు విధించడానికి విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీకి అధికారాలు కల్పించారు. 2018లో ప్రైవేట్ పాఠశాలలు వార్షిక ఫీజులను పెంచకుండా నిషేధించిన ఉత్తర్వులను తాజాగా పొడింగించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









