ఐటీఐ అర్హతతో బీఈఎంఎల్ లో జాబ్స్..
- September 05, 2025
ఐటీఐ పూర్తి చేసి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో 440 నాన్ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. కాబట్టి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ద్వాhttp://https://www.bemlindia.in/రా వెంటనే అప్లై చేసుకోండి.
పోస్టులు, ఖాళీల వివరాలు:
- ఐటీఐ ఫిట్టర్ – 189
- ఐటీఐ వెల్డర్ – 91
- ఐటీఐ టర్నర్ – 95
- ఐటీఐ మెషినిస్ట్ – 52
- ఐటీఐ ఎలక్ట్రీషియన్ – 13
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదనంగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NCT) కూడా తప్పకుండా ఉండాలి.
వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 29 ఏళ్లు మించకూడదు
ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టుల కోసం రెండు భాగాల్లో ఎంపిక జరుగుతుంది. ఒకటి రాతపరీక్ష, రెండవది డాక్యుమెంట్ వెరిఫికేషన్.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







