ఐటీఐ అర్హతతో బీఈఎంఎల్ లో జాబ్స్..
- September 05, 2025
ఐటీఐ పూర్తి చేసి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో 440 నాన్ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. కాబట్టి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ద్వాhttp://https://www.bemlindia.in/రా వెంటనే అప్లై చేసుకోండి.
పోస్టులు, ఖాళీల వివరాలు:
- ఐటీఐ ఫిట్టర్ – 189
- ఐటీఐ వెల్డర్ – 91
- ఐటీఐ టర్నర్ – 95
- ఐటీఐ మెషినిస్ట్ – 52
- ఐటీఐ ఎలక్ట్రీషియన్ – 13
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదనంగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NCT) కూడా తప్పకుండా ఉండాలి.
వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 29 ఏళ్లు మించకూడదు
ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టుల కోసం రెండు భాగాల్లో ఎంపిక జరుగుతుంది. ఒకటి రాతపరీక్ష, రెండవది డాక్యుమెంట్ వెరిఫికేషన్.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









