సెకండరీ పాఠశాలల్లో ఫస్ట్ ఎయిడ్ లెసన్స్..!!
- September 06, 2025
రియాద్: సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాధ్యమిక స్థాయి పాఠ్యాంశాల్లో ప్రథమ చికిత్స విధానాలను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు. తద్వారా అత్యవసర సమయంలో వేగంగా స్పందించడంతోపాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడంలో సహాయంగా ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ తన జాతీయ పాఠ్య ప్రణాళికలో దీనిని చేర్చినట్లు తెలిపింది.
రక్తస్రావం, కాలిన గాయాలు, థర్మల్ షాక్ మరియు మూర్ఛ వంటి వివిధ గాయాలకు ప్రథమ చికిత్స అందించడంతోపాటు గుండెపోటు సమయంలో అందించే CPR పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









