సెకండరీ పాఠశాలల్లో ఫస్ట్ ఎయిడ్ లెసన్స్..!!
- September 06, 2025
రియాద్: సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాధ్యమిక స్థాయి పాఠ్యాంశాల్లో ప్రథమ చికిత్స విధానాలను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు. తద్వారా అత్యవసర సమయంలో వేగంగా స్పందించడంతోపాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడంలో సహాయంగా ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ తన జాతీయ పాఠ్య ప్రణాళికలో దీనిని చేర్చినట్లు తెలిపింది.
రక్తస్రావం, కాలిన గాయాలు, థర్మల్ షాక్ మరియు మూర్ఛ వంటి వివిధ గాయాలకు ప్రథమ చికిత్స అందించడంతోపాటు గుండెపోటు సమయంలో అందించే CPR పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి









