సెకండరీ పాఠశాలల్లో ఫస్ట్ ఎయిడ్ లెసన్స్..!!
- September 06, 2025
రియాద్: సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాధ్యమిక స్థాయి పాఠ్యాంశాల్లో ప్రథమ చికిత్స విధానాలను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు. తద్వారా అత్యవసర సమయంలో వేగంగా స్పందించడంతోపాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడంలో సహాయంగా ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ తన జాతీయ పాఠ్య ప్రణాళికలో దీనిని చేర్చినట్లు తెలిపింది.
రక్తస్రావం, కాలిన గాయాలు, థర్మల్ షాక్ మరియు మూర్ఛ వంటి వివిధ గాయాలకు ప్రథమ చికిత్స అందించడంతోపాటు గుండెపోటు సమయంలో అందించే CPR పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







