ఇండో-కువైటీ సంబంధాలపై బుక్ రిలీజ్..!!
- September 06, 2025
కువైట్: ఇండో-కువైటీ సంబంధాలపై ప్రముఖ జర్నలిస్ట్ చైతాలి బెనర్జీ రాయ్ ఓ బుక్ రాశారు. సదాకా: పార్టనర్షిప్ అండ్ కల్చరల్ కిన్షిప్ పేరుతో రాసిన బుక్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రసిద్ధ ఆడియోవిజువల్ సిరీస్ సదాకా మొదటి రెండు సీజన్లను ఆధారంగా చేసుకుని ఈ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. ఇండియా-కువైట్ మధ్య శాశ్వత సాంస్కృతిక, సామాజిక మరియు ఆర్థిక బంధాలను తన కథనాల ద్వారా వివరించినట్లు వెల్లడించారు.
రెండు దశాబ్దాలకు పైగా కువైట్లో పనిచేసిన ప్రముఖ సాంస్కృతిక జర్నలిస్ట్ చైతాలి బి రాయ్ రచించిన సదాకా.. ఉమెన్ ఆఫ్ కువైట్: టర్నింగ్ టైడ్స్ పేరుతో 2016లో తొలి పుస్తకం రాశారు. పుస్తకం ప్రముఖ పుస్తక కేంద్రాల్లో అందుబాటులో ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









